Saturday, June 19, 2010

బ్రాహ్మణుల చెరనుంచి దేవుడిని విడిపించారు!

అర విప్పురం గ్రామం నారాయణ గురు సాదించిన మొదటి అద్బుతానికి వేదిక అయ్యింది .
నారాయణ గురు జన్మించింది -1856 లో తిరువనంత పురం సమీపంలోని చెంపలం గ్రామంలో . ఐతే ...లౌకిక వ్యవహారాలు వీడి, నారాయణ గురు అరువిప్పురం వద్ద తపస్సు చేసుకునే రోజుల్లో ప్రజలు... భక్తి పురస్సరంగా ఆయనను "నాను స్యామి అని పిలుచు కునే
వారు.
నాను స్వామి ప్రక్యతి పెరిగి పోయే భక్తులు తండోపతండాలుగా రావడం ప్రారంభమైంది. అరువిప్పురం విశేష యాత్ర స్థలి గాను, నాను స్వామి సశారిర దైవంగాను మారి పోయే పరస్థితి
వచ్చింది.
అద్వైత యోగి నారాయణ గురు కి తనని భక్తులు దైవంగా పూజించడం ఇష్టం ఉండేది
కాదు.
అందుకే ప్రజలు పూజించు కునేందుకు శివరాత్రి నాడు తాను శివలింగాన్ని ప్రతిస్తిస్తానని నారాయణ గురు
ప్రకటించాడు.
ప్రజలందరూ పూజించు కునేందుకు ఆలయమా ? ఆకాలములో కేరళలో అది అద్భుతం కంటే,
ఎక్కువ.
కేరళలో కేవలం బ్రాహ్మణులకే ఆలయ ప్రవేశ అర్హత ఉండేది. క్షత్రియులు గర్భ గుడికి రెండు అడుగుల దూరం లో నిలబడవచ్చు. నాయర్

No comments: